రష్యా చమురు కేంద్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేసింది. క్రాస్నోడార్ క్రాయ్, క్రిమియాలోని చమురు క్షేత్రాలపై దాడులు చేసినట్లు ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ చెప్పారు. మరోవైపు రష్యాతోపాటు, రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలపైనా డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 18 మందికి గాయాలయ్యాయి. ఉక్రెయిన్ దాడులపై రష్యా కూడా దీటుగా స్పందిస్తోంది. ఉక్రెయిన్పై కౌంటర్ ఎటాక్ చేస్తోంది.
రష్యా చమురు కేంద్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు
0
18
Previous article
Latest Articles
ప్రమాదంపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేశాం- పవన్ కళ్యాణ్
విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖలో పర్యటించిన పవన్ కల్యాణ్.. కిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను...
- Advertisement -
- Advertisement -


