పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 366 పాయింట్ల లాభాల్లో కొనసాగుతుండగా.. నిఫ్టీ 109 పాయింట్ల లాభంతో దూసుకెళ్తుంది. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపకపోతే.. ఇవాళ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసే అవకాశముంది.
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
0
16
Previous article
Latest Articles
ప్రమాదంపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేశాం- పవన్ కళ్యాణ్
విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖలో పర్యటించిన పవన్ కల్యాణ్.. కిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను...
- Advertisement -
- Advertisement -


