పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. NDAకు మద్దతివ్వాలని 20 మంది తృణమూల్ ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు NDAకు మద్దతిస్తామని లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు. స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు 20 మంది టీఎంసీ ఎంపీలు. మద్దతుపై పార్టీ నేత కకోలీ ఘోష్ దస్తీదార్ ప్రకటన జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక మమతా బెనర్జీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి.
మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. NDAకు మద్దతివ్వాలని 20 మంది తృణమూల్ ఎంపీల నిర్ణయం
0
11
Previous article
Next article
Latest Articles
స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -
- Advertisement -


