గుజరాత్లోని రాజ్కోట్లో విషాదం చోటుచేసుకుంది. బాలిక తన స్నేహితులతో కలిసి భోజనం చేసింది. అనంతరం ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఆమె గుండెపోటుతో మృతి చెంది ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఆనంది మోదీ అనే ఈ బాలిక గుజరాత్లోని జామ్ నగర్ నివాసి. వేసవి సెలవుల సందర్భంగా ఆమె తన మేనమామ ఇంటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం భోజనం అంనతరం అక్కడే పిల్లలతో కలిసి ఆడుకుంటుంది. ఆటలో భాగంగా పరుగులు తీస్తుండగా ఒక్కసారిగా నేల మీద కుప్పకూలింది.
పరుగులు తీస్తూ కుప్పకూలిన 14 ఏళ్ల బాలిక… హార్ట్ఎటాక్
0
10
Previous article
Latest Articles
టీడీపీలో చంద్రబాబు జమానా ముగిసిందా?… నారా లోకేశ్ శకం మొదలయ్యిందా?
ఏపీ రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీ తీసుకున్న తాజా నిర్ణయం సరికొత్త చర్చకు దారి తీసింది. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా...
- Advertisement -
- Advertisement -


