గుజరాత్లోని రాజ్కోట్లో విషాదం చోటుచేసుకుంది. బాలిక తన స్నేహితులతో కలిసి భోజనం చేసింది. అనంతరం ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఆమె గుండెపోటుతో మృతి చెంది ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఆనంది మోదీ అనే ఈ బాలిక గుజరాత్లోని జామ్ నగర్ నివాసి. వేసవి సెలవుల సందర్భంగా ఆమె తన మేనమామ ఇంటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం భోజనం అంనతరం అక్కడే పిల్లలతో కలిసి ఆడుకుంటుంది. ఆటలో భాగంగా పరుగులు తీస్తుండగా ఒక్కసారిగా నేల మీద కుప్పకూలింది.
పరుగులు తీస్తూ కుప్పకూలిన 14 ఏళ్ల బాలిక… హార్ట్ఎటాక్
0
8
Previous article
Latest Articles
విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు
వికారాబాద్ జిల్లా తాండూర్ లో విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాలు జారీ చేశారు. గత నెల మే 16న మొయినాబాద్...
- Advertisement -
- Advertisement -


