భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా హర్ష్ మల్హోత్రా. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా కెవాల్ సింగ్ ధిల్లాన్ను నియమించింది. అలాగే హర్యానా బీజేపీ అధ్యక్షురాలిగా అర్చనాగుప్తాను నియమించిన బీజేపీ అధిష్టానం.. త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా అభిషేక్ దేవ్రాయ్ను నియమించింది.
పలు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన బీజేపీ
0
30
Previous article
Next article
Latest Articles
ఆస్పత్రిలో పవన్ ను పరామర్శించా.. అక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడారు- చంద్రబాబు
ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర గేట్లు కొట్టుకు పోతే 34 గేట్లు పునరుద్ధించామని చెప్పారు. 12...
- Advertisement -
- Advertisement -


