సెంట్రల్ రైల్వే స్టేషన్లలో క్యాటరింగ్ స్టాళ్లలో అమ్మే ఆహార పదార్థాల ధరను సవరించింది. జూన్ 1 నుంచి అన్ని స్టేషన్లలో కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. తాజా సవరణ ప్రకారం 50 గ్రాముల ఆలూ వడ ధరను రూ.15గా నిర్ణయించారు. వడతో పాటు తీసుకునే ఒక పావ్ ధరను రూ.5గా నిర్ణయించారు. ఇక వెజ్ సమోసా, వెజ్ పఫ్, సబూదానా వడ ఒక్కోటి రూ.20 గా ధర నిర్ణయించారు, పావ్ భాజీ ధరను రూ.50గా సవరించారు. వెజ్ పిజ్జా కూడా రూ.50లకు లభిస్తుంది. దక్షిణ భారతీయ వంటకాల విభాగంలో మసాలా దోస ధర రూ.35, సాంబార్, చట్నీతో కలిపి రెండు ఇడ్లీలు రూ.30కి అందుబాటులో ఉంటాయి.
సెంట్రల్ రైల్వే స్టేషన్లలో వడా పావ్, సమోసా, దోస, ఇడ్లీ ధరలు పెరిగాయ్
0
4
Previous article
Next article
Latest Articles
రూ.1,000 కోట్లు విలువైన కొకైన్ సీజ్
గుజరాత్లో కచ్ తీరంలో గుజరాత్ ఏటీఎస్, కోస్ట్గార్డ్ సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. పాకిస్తాన్లోని పోర్ట్ ఖాసీం నుంచి వచ్చిన నౌకలో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా 100 కిలోల కొకైన్ పట్టుబడింది. ఈ...
- Advertisement -
- Advertisement -


