మహానాడులో మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని ఆయన కోరారు. పార్లమెంట్లో మహిళా బిల్లు పాస్ కాకపోయినా.. వచ్చే ఎన్నికల్లో 33 శాతం సీట్లు ఇవ్వాలని కోరారు. ఆ దిశగా టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నానని చెప్పారు. ఇది తమ నినాదం కాదని.. తాము తీసుకోవాలనుకుంటున్న నిర్ణయమని చెప్పారు.
2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేశ్
0
4
Latest Articles
SIR విషయంలో వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి- వైఎస్ జగన్
SIR విషయంలో వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. ప. బెంగాల్, తమిళనాడులో SIRపై గొడవ జరిగిందని చెప్పారు. బెంగాల్లో 92 లక్షల...
- Advertisement -
- Advertisement -


