2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేశ్‌

మహానాడులో మంత్రి నారా లోకేశ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని ఆయన కోరారు. పార్లమెంట్‌లో మహిళా బిల్లు పాస్‌ కాకపోయినా.. వచ్చే ఎన్నికల్లో 33 శాతం సీట్లు ఇవ్వాలని కోరారు. ఆ దిశగా టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నానని చెప్పారు. ఇది తమ నినాదం కాదని.. తాము తీసుకోవాలనుకుంటున్న నిర్ణయమని చెప్పారు.

Latest Articles

SIR విషయంలో వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి- వైఎస్ జగన్

SIR విషయంలో వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి హెచ్చరించారు. ప. బెంగాల్‌, తమిళనాడులో SIRపై గొడవ జరిగిందని చెప్పారు. బెంగాల్‌లో 92 లక్షల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్