తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వడదెబ్బ కారణంగా నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 45 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. గత ఆరు రోజుల వ్యవధిలో మొత్తం 267 మంది వడదెబ్బకు గురై మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, బయట పనులు చేసే కార్మికులు వడదెబ్బ బారిన పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
తెలంగాణలో వడదెబ్బ బీభత్సం.. ఒక్కరోజే 45 మంది మృతి
0
30
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


