తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏపీలో మరో నాలుగు రోజులపాటు వడగాలుల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రానున్న 24 గంటల్లో ప్రకాశం, పల్నాడు, ప.గో, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే నెల్లూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూ.గో., కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఏపీలో మరో నాలుగు రోజులపాటు వడగాలుల తీవ్రత
0
6
Previous article
Next article
Latest Articles
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. నరహరి లొంగుబాటు
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, అతని భార్య మేదర దానమ్మ పోలీసుల ఎదుట లొంగిపోయారు. నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లా సోమిడి గ్రామం. ఆయుధాలు, రాకెట్లు,...
- Advertisement -
- Advertisement -


