పవన్‌ కల్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. రాజమండ్రిలో జరిగిన ఈ సమావేశంలో నాగవంశీ, రవిశంకర్, కిలారి సతీష్‌, సాహు గారపాటి, చెరుకూరి సుధాకర్ పాల్గొన్నారు. పర్సంటేజ్‌ విధానం, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. ఎగ్జిబిటర్ల సమస్యను పవన్‌కు తెలిపారు నిర్మాతలు. ముఖ్యంగా సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు నష్టాల్లో ఉన్నాయని తెలిపారు. మల్టీప్లెక్స్‌ తరహాలో వచ్చిన లాభాల్లో నిర్మాతల నుంచి పర్సంటేజీ ఇస్తే నిలదొక్కుకుంటాయని కోరారు. నిర్మాతలు చెప్పిన సమస్యలు విన్న పవన్‌.. సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

Latest Articles

breaking: బండి భగీరథ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్