ట్విషా శర్మ మృతి కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ..సంచలన విషయాలను వెల్లడించింది. వివాహ సమయంలో ట్విషా శర్మ కుటుంబం నుంచి అత్త, మాజీ జడ్జి గిరిబాలా సింగ్ రూ. 2 లక్షలు డిమాండ్ చేసినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొంది. అత్త డిమాండ్ చేసిన డబ్బును ట్విషా కుటుంబ సభ్యులు ఇచ్చినట్టు తెలుస్తోంది. పెళ్లైన తర్వాత ట్విషా శర్మను మానసికంగా, శారీరకంగా వేధించినట్టు భర్త సమర్థ్ సింగ్, అత్తపై ఆరోపణలు ఉన్నాయి. వరకట్న వేధింపులు, అనుమానాస్పద మృతి, కుట్ర తదితర కోణాల్లో కేసు నమోదు చేసుకున్న సీబీఐ.. దర్యాప్తు చేస్తోంది.
విదాయ్ సమయంలో రూ.2 లక్షలు డిమాండ్.. ట్విషా శర్మ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు
0
30
Previous article
Latest Articles
క్రిష్ ప్రయోగం ఫలించేనా..?
మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -
- Advertisement -


