రహస్య ప్రాంతంలో మొజ్తబా ఖమేనీ

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ అందుబాటులో లేకపోవడంతో…ఇప్పట్లో అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చలు కొలిక్కి వచ్చే ఛాన్స్‌ లేనట్టేనని సమాచారం. దూతల సాయంతో అధికారులు, నాయకులకు ఖమేనీ సందేశాలు పంపుతున్నారట. మొజ్తబా ప్రస్తుతం రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారని అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టెహ్రాన్‌కు చెందిన పలువురు సీనియర్‌ నేతలు కూడా వారాలతరబడి బంకర్లలోనే తల దాచుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో వీరంతా నేరుగా మాట్లాడుకోవడం లేదని సమాచారం.

Latest Articles

ఈడీ విచారణకు ఐఏఎస్‌ అధికారి అమోయ్‌ కుమార్‌

భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్‌ అధికారి అమోయ్ కుమార్ సోమవారం ఈడీ అధికారుల ముందు హాజరుకానున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్... అమోయ్ కుమార్‌కు మరోసారి సమన్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్