వాహనదారులకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగిపోయాయి. లీటర్ పెట్రోల్ పై ఏకంగా 2.84, అటు డీజిల్ పై 2.86 చొప్పున ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. ఈ క్రమంలో గడిచిన 15 రోజుల వ్యవధిలోనే ఇప్పటికే నాలుగు సార్లు చమురు ధరలు పెరిగినట్లు అయింది. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఎన్నికలు పూర్తికాగానే, బాదుడు చేసిందని మోదీ సర్కార్ పై జనాలు విమర్శలు చేస్తున్నారు.
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
0
8
Previous article
Latest Articles
న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో కీలక విషయాలు
న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్లోని కవాడిగూడ ప్రాంతానికి చెందిన వినయ్ అనే వ్యక్తికి రూ.10 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేసినట్టు తెలుస్తోంది. పక్కా...
- Advertisement -
- Advertisement -


