మోడల్ ట్విషా శర్మ కేసు రోజురోజుకీ సున్నితంగా, సంచలనాత్మకంగా మారుతుండడంతో వచ్చే ఏడు రోజులు దర్యాప్తులో కీలకంగా మారింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భర్త సమర్థ్ సింగ్ భోపాల్ పోలీసుల కస్టడీలో ఏడు రోజుల పాటు ఉండనున్నాడు. దర్యాప్తులో ఉన్నతాధికారులు ఉన్న నేపథ్యంలో అంత్యంత కీలకంగా మారింది. కేవలం సంఘటన వివరాలను మాత్రమే కాదు.. దర్యాప్తును లోతుగా చేయనున్నారు. ప్రతి దశను వివరంగా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. వారి దాంపత్య జీవితం, వివాదాలు, ట్విషా ప్రెగ్నెన్సీ, మరణానికి ముందు ఆమె కదలికలు, క్రైమ్ సీన్, కాల్ రికార్డ్స్, సీసీటీవీ ఫుటేజ్, ఘటన అనంతరం సమర్థ్ ప్రవర్తన .. ఇలా ప్రతి ఒక్క విషయంపైన ఫోకస్ చేసి వివరాలు రాబట్టనున్నారు.
ట్విషా శర్మ కేసులో భర్త సమర్థ్ సింగ్ ను లోతుగా ప్రశ్నించనున్న పోలీసులు
0
84
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


