రైతు గోస – బీజేపీ భరోసాకు సిద్దమైన కమలం నేతలు

రైతు గోస – బీజేపీ భరోసాకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. మూడు రోజుల పాటు కొనుగోలు కేంద్రాలకు కమలం నాయకులు వెళ్లి పరిశీలించనున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం చెందిదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ధాన్యం సేకరణ, రవాణా, మిల్లుల కేటాయింపు, డబ్బుల చెల్లింపులో సర్కారు విఫలమైందని అంటున్నారు. రేపు వికారాబాద్ తాండూరు మార్కెట్ యార్డులో రైతుల సమస్యలు తెలుసుకోనున్నారు. ఎల్లుండి సిద్దిపేట్ గజ్వేల్, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లాల కొనుగోలు కేంద్రలకు వెళ్లనున్నారు. ఇక ఈనెల 27 న జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలో కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నారు బీజేపీ నేతలు. తమతో పాటు కొనుగోలు కేంద్రాలకు సీఎం రేవంత్ రెడ్డి కూడా రావాలని డిమాండ్ చేశారు.

Latest Articles

ట్విషా శర్మ కేసులో భర్త సమర్థ్ సింగ్ ను లోతుగా ప్రశ్నించనున్న పోలీసులు

మోడల్ ట్విషా శర్మ కేసు రోజురోజుకీ సున్నితంగా, సంచలనాత్మకంగా మారుతుండడంతో వచ్చే ఏడు రోజులు దర్యాప్తులో కీలకంగా మారింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భర్త సమర్థ్ సింగ్ భోపాల్ పోలీసుల కస్టడీలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్