వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లిలో హైడ్రామా చోటుచేసుకుంది. సెల్ టవర్ ఎక్కి ఓ రైతు హల్చల్ చేశారు. మట్టిమాఫియా అక్రమాలు ప్రశ్నించినందుకు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బలవంత్ రెడ్డి టవరెక్కి హంగామా చేశాడు. తాను చనిపోతున్నానంటూ టవర్ పైనుండే సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. సమస్య నేరుగా జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లాలని.. తనకు న్యాయం జరగాలంటూ సెల్ టవర్ పైనుంచి డిమాండ్ చేశాడు. స్పాట్కు చేరుకున్న పోలీసులు..రైతుకు నచ్చజెప్పి ఎట్టకేలకు సురక్షితంగా కిందకు దించారు.
సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్ చల్
0
4
Previous article
Next article
Latest Articles
భూదాన్ భూముల సమస్యను పరిష్కరించాలి- ఈటల
హైదరాబాద్ కూకట్పల్లి ఏబీవీపురంలో భూదాన్ భూముల సమస్యను పరిష్కరించాలని కోరుతూ బాధిత కుటుంబాలు చేపట్టిన నిరసనకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంఘీభావం ప్రకటించారు. ఆచార్య వినోభా భావే చేపట్టిన భూదాన్ ఉద్యమంలో...
- Advertisement -
- Advertisement -


