35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

రఘురామకృష్ణరాజును డిప్యూటీ స్పీకర్‌గా ప్రకటించిన స్పీకర్‌

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్లు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఆయన గురించి సభలో వివరించారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌క ళ్యాణ్‌ దగ్గరకు వెళ్లారు రఘురామ. డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనందుకు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఆయనను అభినందించారు. అనంతరం రఘురామను స్పీకర్‌ చైర్‌ దగ్గరకు తీసుకెళ్లి కూర్చోపెట్టారు. రఘురామకు సభ్యులు అభినందనలు తెలిపారు.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్