తెలంగాణ ప్రభుత్వ వైఖరితో గ్రూప్ వన్ అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అభ్యర్థులు తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుకుని ప్రిపేర్ అయ్యారని తెలిపారు. బలహీన వర్గాలను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. జీవో 29పై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. జీవో నెంబర్ 55 ప్రకారం గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని కేటీఆర్ చెప్పారు.
ప్రభుత్వ మూర్ఖపు వైఖరితో ఆందోళనలో గ్రూప్ వన్ అభ్యర్థులు – కేటీఆర్
0
163
Previous article
Latest Articles
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని...
- Advertisement -
- Advertisement -


