తెలంగాణ ప్రభుత్వ వైఖరితో గ్రూప్ వన్ అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అభ్యర్థులు తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుకుని ప్రిపేర్ అయ్యారని తెలిపారు. బలహీన వర్గాలను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. జీవో 29పై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. జీవో నెంబర్ 55 ప్రకారం గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని కేటీఆర్ చెప్పారు.
ప్రభుత్వ మూర్ఖపు వైఖరితో ఆందోళనలో గ్రూప్ వన్ అభ్యర్థులు – కేటీఆర్
0
170
Previous article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


