అచ్యుతాపురం ఘటన బాధాకరం – బొత్స

అచ్యుతాపురం ఘటన బాధాకరమన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. సీఎం చంద్రబాబు కేజీహెచ్‌కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. LG పాలీమర్స్‌ ఘటనలో తమ ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇచ్చిందని.. ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం పరామర్శించకపోవడం మంచి సంప్రదాయం కాదన్నారు . నష్ట పరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదన్నారుచ బొత్స.

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్