అచ్యుతాపురం ఘటన బాధాకరమన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. సీఎం చంద్రబాబు కేజీహెచ్కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. LG పాలీమర్స్ ఘటనలో తమ ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇచ్చిందని.. ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం పరామర్శించకపోవడం మంచి సంప్రదాయం కాదన్నారు . నష్ట పరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదన్నారుచ బొత్స.
అచ్యుతాపురం ఘటన బాధాకరం – బొత్స
0
186
Next article
Latest Articles
మల్లారెడ్డిపై వేటు తప్పదా?
మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా మారుతోందా...? మల్లారెడ్డి వైఖరిపై బిఆర్ఎస్ క్యాడర్ ఆగ్రహంతో ఉందా.? మల్లారెడ్డిపై వేటు వేయాలని గులాబీ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోందా...? ఇంతకు మల్లారెడ్డి ఆగ్రహానికి గురి కావడానికి...
- Advertisement -
- Advertisement -


