అచ్యుతాపురం ఘటన బాధాకరమన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. సీఎం చంద్రబాబు కేజీహెచ్కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. LG పాలీమర్స్ ఘటనలో తమ ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇచ్చిందని.. ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం పరామర్శించకపోవడం మంచి సంప్రదాయం కాదన్నారు . నష్ట పరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదన్నారుచ బొత్స.
అచ్యుతాపురం ఘటన బాధాకరం – బొత్స
0
185
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


