27.6 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

అచ్యుతాపురం ఘటన బాధాకరం – బొత్స

అచ్యుతాపురం ఘటన బాధాకరమన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. సీఎం చంద్రబాబు కేజీహెచ్‌కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. LG పాలీమర్స్‌ ఘటనలో తమ ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇచ్చిందని.. ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం పరామర్శించకపోవడం మంచి సంప్రదాయం కాదన్నారు . నష్ట పరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదన్నారుచ బొత్స.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్