25.2 C
Hyderabad
Tuesday, February 3, 2026
spot_img

కాంగ్రెస్‌ హామీలను నమ్మి ఆడబిడ్డలు ఓటేశారు – సబితా ఇంద్రారెడ్డి

అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. అసెంబ్లీలో మాట్లాడటానికి మైక్‌ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు ఇటీవల ఎక్కువగా పెరిగాయని అన్నారు. అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతుంటే సీఎం మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ హామీలను నమ్మి ఆడబిడ్డలు ఓటేశారన్న సబితా.. వైఎస్‌ఆర్‌, చంద్రబాబు, కేసీఆర్‌ మహిళలకు సభలో ఎంతో గౌరవం ఇచ్చేవారని గుర్తు చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్