అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. అసెంబ్లీలో మాట్లాడటానికి మైక్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు ఇటీవల ఎక్కువగా పెరిగాయని అన్నారు. అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతుంటే సీఎం మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ఆడబిడ్డలు ఓటేశారన్న సబితా.. వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ మహిళలకు సభలో ఎంతో గౌరవం ఇచ్చేవారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ హామీలను నమ్మి ఆడబిడ్డలు ఓటేశారు – సబితా ఇంద్రారెడ్డి
0
326
Next article
Latest Articles
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని...
- Advertisement -
- Advertisement -


