30ఏళ్లుగా వర్గీకరణ పోరాటం నేటికి సాకారమైంది – డొక్కా మాణిక్య వరప్రసాద్

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మక తీర్పు అని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఎన్నో ఎళ్ల పోరాటమని… 30 ఏళ్ల వర్గీకరణ పోరాటం నేటికి సాకారమైందని తెలిపారు. సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు కోసం దేశంలో అన్ని పార్టీల మద్దతు ఇస్తే… వైసీపీ మాత్రం వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వర్గీకరణ విషయంలో కూటమి ప్రభుత్వం కీలక పాత్ర వహించటం వల్లనే విజయం సాధించామని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును యధాతథంగా రాష్ట్రాలు అమలు చేయాలని కోరారు. వైసీపీ మాత్రం వర్గీకరణ ఉద్యమ విషయంలో ఎలాంటి కీలకపాత్ర పోషించకపోగా.. అణగదొక్కాలని చూడటం బాధాకరమని తెలిపారు.

Latest Articles

పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు

తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందేనని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్