32.2 C
Hyderabad
Wednesday, May 13, 2026
spot_img

నాంపల్లి కోర్టులో ప్రణీత్‌ హనుమంతును హాజరుపర్చిన పోలీసులు

యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతును నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. తండ్రి కూతురుపై వివాదాస్పద చర్చ కేసులో నిన్న బెంగళూరులో ప్రణీత్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. యూట్యూబర్ ప్రణీత్‌ హనుమంతుపై 4సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్‌పై సైబర్‌ క్రైం పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. పోలీసులు హనుమంతును రహస్య ప్రాంతంలో విచారించి కోర్టులో హాజరుపర్చారు. ప్రణీత్‌తో పాటు లైవ్ చాటింగ్‌ చేసిన డల్లాస్‌ నాగేశ్వర్‌రావు, బుర్రా యువరాజ్‌, సాయిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం సైబర్‌క్రైమ్‌ పోలీసుల అదుపులో యూట్యూబర్‌ ప్రణీత్‌ ఉన్నాడు.

Latest Articles

బండి భగీరథ్‌ కేసులో బాధిత బాలికపై లైంగిక దాడి… అదనపు సెక్షన్లు జోడింపు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌( Bandi Sanjay Kumar) కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసు దర్యాప్తు చేపట్టిన పేట్‌బషీరాబాద్ పోలీసులు, బాధిత బాలికపై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్