నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ఏబీవీపీ ధర్నా నిర్వహించింది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థులు నిరసన చేపట్టారు. పాఠశాలల్లో యూనిఫామ్, బుక్స్ పేరిట యాజమాన్యాలు ఆర్థిక దోపిడీకి పాల్పడుతు న్నాయని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల్లో పుస్తకాలు అమ్ము తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు శివ డిమాండ్ చేశారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా
0
176
Previous article
Next article
Latest Articles
జగన్ అధికార దాహానికి తల్లి, చెల్లి అతీతం కాదు- చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ ఓర్వలేక పోతోందని అన్నారు. బాబాయ్ హత్యపై నారాసుర రక్త చరిత్ర అని ప్రచారం చేశారని.. జగన్ అధికార దాహానికి...
- Advertisement -
- Advertisement -


