నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ఏబీవీపీ ధర్నా నిర్వహించింది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థులు నిరసన చేపట్టారు. పాఠశాలల్లో యూనిఫామ్, బుక్స్ పేరిట యాజమాన్యాలు ఆర్థిక దోపిడీకి పాల్పడుతు న్నాయని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల్లో పుస్తకాలు అమ్ము తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు శివ డిమాండ్ చేశారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా
0
202
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


