వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజవకర్గం పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం జగన్ పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు, వినతులను వైఎస్ జగన్ స్వీకరించారు. తెల్లవారు జాము నుంచే క్యాంపు కార్యాలయం వద్దకు వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలు, వినతులను జగన్ స్వీకరించారు.
పులివెందుల క్యాంపు ఆఫీసుకు వైసీపీ అధినేత జగన్
0
197
Previous article
Next article
Latest Articles
సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ స్కూల్లో హోమ్వర్క్కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని...
- Advertisement -
- Advertisement -


