వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజవకర్గం పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం జగన్ పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు, వినతులను వైఎస్ జగన్ స్వీకరించారు. తెల్లవారు జాము నుంచే క్యాంపు కార్యాలయం వద్దకు వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలు, వినతులను జగన్ స్వీకరించారు.
పులివెందుల క్యాంపు ఆఫీసుకు వైసీపీ అధినేత జగన్
0
185
Previous article
Next article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


