తెలంగాణ ప్రభుత్వం సీసీఎస్ ప్రక్షాళన చేపట్టింది. సీసీఎస్ సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్-2కు రిపోర్ట్ చేయాలని 12 మంది సీసీఎస్ ఇన్స్పెక్టర్లకు సీపీ ఆదేశించింది. సీసీఎస్ లో అవినీతి ఆరోపణలతో సీపీ చర్యలు తీసుకోగా, వెంటనే రిలీవ్ చేయాలని డీసీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఏసీపీ ఉమామహేశ్వర్, సీఐ సుధాకర్ అరెస్ట్ అయ్యారు. సీసీఎస్పై వరుస అరోపణల తో తాజాగా 12 మందిని బదిలీ చేశారు. అయితే ఒకే సారి 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు వేయడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
సీసీఎస్ ప్రక్షాళన చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం
0
276
Previous article
Latest Articles
మమతకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని సభలో ప్రతిపక్ష నేతగా బెంగాల్ స్పీకర్ రథీంద్ర బోస్...
- Advertisement -
- Advertisement -


