బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం డ్యామేజ్ అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం లోపాలను గత ప్రభుత్వం బయటపెట్టలేదన్నారు. NDSA సూచనల మేరకు పనులు చేస్తున్నా రన్నారు. పనుల పురోగతిని పరిశీలించామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారంలో పనులు సంతృప్తి కరంగా సాగుతున్నాయని, సుందిళ్ల బ్యారేజీ పనులు చాలా నెమ్మదిగా చేస్తున్నారన్నారు. సుంది ళ్ల పనులు వేగవంతం చేయాలని హెచ్చరించామన్నారు.


