బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం డ్యామేజ్ అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం లోపాలను గత ప్రభుత్వం బయటపెట్టలేదన్నారు. NDSA సూచనల మేరకు పనులు చేస్తున్నా రన్నారు. పనుల పురోగతిని పరిశీలించామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారంలో పనులు సంతృప్తి కరంగా సాగుతున్నాయని, సుందిళ్ల బ్యారేజీ పనులు చాలా నెమ్మదిగా చేస్తున్నారన్నారు. సుంది ళ్ల పనులు వేగవంతం చేయాలని హెచ్చరించామన్నారు.
కాళేశ్వరం లోపాలను గత ప్రభుత్వం బయటపెట్టలేదు – ఉత్తమ్
0
203
Previous article
Latest Articles
సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ స్కూల్లో హోమ్వర్క్కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని...
- Advertisement -
- Advertisement -


