బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం డ్యామేజ్ అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం లోపాలను గత ప్రభుత్వం బయటపెట్టలేదన్నారు. NDSA సూచనల మేరకు పనులు చేస్తున్నా రన్నారు. పనుల పురోగతిని పరిశీలించామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారంలో పనులు సంతృప్తి కరంగా సాగుతున్నాయని, సుందిళ్ల బ్యారేజీ పనులు చాలా నెమ్మదిగా చేస్తున్నారన్నారు. సుంది ళ్ల పనులు వేగవంతం చేయాలని హెచ్చరించామన్నారు.
కాళేశ్వరం లోపాలను గత ప్రభుత్వం బయటపెట్టలేదు – ఉత్తమ్
0
220
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


