హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్ బోర్డు కార్యాలయంను AISF నాయకులు ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. ప్రైవేటు కార్పొరేట్ జూనియర్ కళాశాలలో ఫీజులను అరికట్టాలని డిమాండ్ చేశారు. అనుమతుల్లేని కళాశాలలను సీజ్ చేయడంతోపాటు నిబంధనలను పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మాప్రతినిధి విశాల్ అందిస్తారు.
నాంపల్లి ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత
0
202
Previous article
Latest Articles
క్రిష్ ప్రయోగం ఫలించేనా..?
మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -
- Advertisement -


