ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. చినబాబు మాతృమూర్తి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో హృదయ సంబంధిత వ్యాధితో మరణించారు. ఆవిడకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. రాధాకృష్ణ ఆవిడకు రెండో కుమారుడు. నిర్మాత సూర్యదేవర నాగ వంశీకి నాగేంద్రమ్మ నాయనమ్మ అవుతారు. రేపు ఉదయం 10 గంటలకు ఫిల్మ్ నగర్ లోని విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
నిర్మాత చినబాబు ఇంట విషాదం
0
228
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


