24.9 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

ఖమ్మం టిక్కెట్ వినోద్‌రావుకు కేటాయించిన బీజేపీ

ఖమ్మం పార్లమెంట్‌ టిక్కెట్ ఇటీవల బీజేపీ అధిష్టానం తాండ్ర వినోద్‌రావుకు కేటాయించింది. ఈ నేప థ్యంలోనే ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఖమ్మం నగరంలో బీజేపీ నాయకులు, కార్యక ర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోదీ, జేపీ నడ్డా, కిషన్‌రెడ్డిలు తనను నమ్మి టిక్కెట్ ఇచ్చారన్నారు. జిల్లా ప్రజలకు నిధులు అందించేందుకు తన్ను సమర్థుడిగా అధిష్టానం భావించింద న్నారు. దీంతో మొదటిసారి ఖమ్మం జిల్లాలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు వినోద్ రావు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్