టీడీపీ జనసేన ఉమ్మడి సీట్ల కేటాయింపుపై పలువురు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. జగ్గంపేట జనసేన పార్టీ ఇన్చార్జి సూర్యచంద్ర టికెట్ దక్కకపోవడంతో మనస్తాపంతో అచ్యుతాపురం దుర్గాదేవి ఆలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. పవన్ కల్యాణ్ స్పందించి న్యాయం చేసేవరకు ప్రాణం పోయినా ఆమరణ నిరాహార దీక్ష విరమించబోనని ప్రకటించారు. తన తుదిశ్వాస వరకు జనసేనలోనే ఉంటానని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసినా పార్టీ గుర్తించలేదని సూర్య చంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
టీడీపీ-జనసేన సీట్ల కేటాయింపుపై పలువురు అసంతృప్తి
0
290
Previous article
Next article
Latest Articles
కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -
- Advertisement -


