అమరావతి: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనదని మంత్రి చెప్పారు. నాగార్జున సాగర్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఏపీ పోలీసుల దండయాత్ర అని తప్పుడు ప్రచారం చేయడాన్ని మంత్రి తప్పుబట్టారు. అసలేం జరిగిందనేదానిపై మంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి ఏం చెప్పారో కింది వీడియోలో చూడండి.
‘సాగర్’ వివాదంపై అంబటి రాంబాబు ప్రజెంటేషన్
0
400
Previous article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


