స్వతంత్ర, వెబ్ డెస్క్: నెల్లూరులో విషాదం నెలకొంది. పెన్నానది సమీపంలో పిల్లలను రక్షించబోయి ఇద్దరు తల్లులు మృతి చెందారు. పెన్నానది రివిట్మెంట్ వాల్ నిర్మాణం కోసం తవ్విన గుంతలో ఇద్దరు చిన్నారులు పడిపోయారు. పిల్లలను రక్షించేందుకు గుంతలోకి తల్లులు దూకారు. ఈ క్రమంలో పిల్లల్ని కాపాడారు. వారి ప్రాణాలు కాపాడుకునే క్రమంలో ఇద్దరు తల్లులు బురదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
పిల్లలను రక్షించబోయి మృతి చెందిన ఇద్దరు తల్లులు
0
294
Previous article
Latest Articles
స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -
- Advertisement -


