స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అమరావతిలో నిజమైన పండుగ జరిగిందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. అన్నికులాలు, మతాలవారికి యాభైవేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని అన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ అమరావతిలో పేదలకు ఇల్లు ఇవ్వవద్దని కోరుతున్నారని అన్నారు. పేదలకు ఇల్లు వద్దన్న కమ్యూనిస్టులు ఆంధ్రప్రదేశ్లో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఉండరని మండిపడ్డారు. కోర్టు్ల్లో సైతం పోరాటం చేసి విజయం సాధించామన్నారు. ఇది పేదల విజయం, సీఎం జగన్ విజయం అంటూ అభివర్ణించారు.
అమరావతిలో నిజమైన పండుగ జరిగింది: మంత్రి సీదిరి
0
348
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


