స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అమరావతిలో నిజమైన పండుగ జరిగిందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. అన్నికులాలు, మతాలవారికి యాభైవేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని అన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ అమరావతిలో పేదలకు ఇల్లు ఇవ్వవద్దని కోరుతున్నారని అన్నారు. పేదలకు ఇల్లు వద్దన్న కమ్యూనిస్టులు ఆంధ్రప్రదేశ్లో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఉండరని మండిపడ్డారు. కోర్టు్ల్లో సైతం పోరాటం చేసి విజయం సాధించామన్నారు. ఇది పేదల విజయం, సీఎం జగన్ విజయం అంటూ అభివర్ణించారు.
అమరావతిలో నిజమైన పండుగ జరిగింది: మంత్రి సీదిరి
0
329
Previous article
Next article
Latest Articles
చిరంజీవి జోక్యంతో సద్దుమణిగిన పర్సంటేజి వివాదం
టాలీవుడ్లో చాలా కాలంగా కొనసాగుతున్న పర్సంటేజి వివాదం ముగిసింది. మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో సినీ ఇండస్ట్రీలో పర్సంటేజి వివాదం సద్దుమణిగింది. బుధవారం చిరంజీవితో మరోసారి తెలంగాణ ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. పర్సంటేజీ విధానంపై ఆయనతో...
- Advertisement -
- Advertisement -


