స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అమరావతిలో నిజమైన పండుగ జరిగిందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. అన్నికులాలు, మతాలవారికి యాభైవేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని అన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ అమరావతిలో పేదలకు ఇల్లు ఇవ్వవద్దని కోరుతున్నారని అన్నారు. పేదలకు ఇల్లు వద్దన్న కమ్యూనిస్టులు ఆంధ్రప్రదేశ్లో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఉండరని మండిపడ్డారు. కోర్టు్ల్లో సైతం పోరాటం చేసి విజయం సాధించామన్నారు. ఇది పేదల విజయం, సీఎం జగన్ విజయం అంటూ అభివర్ణించారు.
అమరావతిలో నిజమైన పండుగ జరిగింది: మంత్రి సీదిరి
0
347
Previous article
Next article
Latest Articles
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...
- Advertisement -
- Advertisement -


