స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను సచివాలయంలోనే నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది కేసీఆర్ సర్కారు. జూన్ 2న సచివాలయం ప్రధాన ప్రాంగణంలో వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వేడుకల్లో 2 వేల మంది పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. తాజాగా, ఈ ఏర్పాట్లపై జీఏడీ సెక్రటరీ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిభింభించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.
సచివాలయంలోనే తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
0
277
Previous article
Latest Articles
మమతకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని సభలో ప్రతిపక్ష నేతగా బెంగాల్ స్పీకర్ రథీంద్ర బోస్...
- Advertisement -
- Advertisement -


