చిత్తూరులో బీభత్సం.. ఏనుగుల దాడిలో మహిళ మృతి

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కుప్పం నియోజకవర్గం మల్లనూర్ గ్రామ పంచాయతీలోని జీడూరులో నివసిస్తున్న మహిళ ఉష (35) ఏనుగుల దాడి చేశాయి. ఈ దాడిలో ఉష మృతి చెందింది. విషయం తెలుసుకున్న తమిళనాడు అటవీశాఖ అధికారులు.. తమిళనాడు నుండి కుప్పం అటవీ ప్రాంతానికి ఏనుగులను మళ్లించారు. ఏనుగుల గుంపు గ్రామంలో అల్లకల్లోలం సృష్టించడంతో మల్లనూర్ పరిసర గ్రామ ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్