ఉండవల్లిలోని నివాసంలో 24వ రోజు ప్రజాదర్భార్ నిర్వహించారు మంత్రి నారా లోకేష్. మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ప్రజల నుంచి వినతులను తక్షణమే పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం మంగళగిరిలో MSME ఆటో పార్క్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ను మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. వైసీపీ నేతల భూ కబ్జాలపై వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
24వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్భార్
0
205
Previous article
Latest Articles
జగన్ 2.0 సూపర్ యాప్ లాంఛ్ చేసిన జగన్
సోషల్ మీడియాలో వైసీపీ కంటెంట్ తొలగిస్తున్నారని, అందుకే సొంతంగా ఒక యాప్ తీసుకొచ్చినట్లు వైఎస్ జగన్ తెలిపారు. జగన్ 2.0 సూపర్ యాప్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రతి...
- Advertisement -
- Advertisement -


