కరోనా కల్లోలం… ఒకే స్కూల్లో 15 మంది విద్యార్థులకు కరోనా

Mahabubabad |దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొన్నిరోజులుగా శాంతించిన కరోనా.. మళ్ళీ నేనున్నా మర్చిపోవద్దు అంటూ.. తన ఉనికిని చాటుకోవడానికి వచ్చేస్తుంది. తాజాగా, తెలుగురాష్ట్రాల్లో కూడా గణనీయమైన కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణలోని ఓ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. గురువారం మహబూబాబాద్(Mahabubabad) గిరిజన పాఠశాలలోని 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో పాఠశాల ఉపాధ్యాయులతోపాటు… విద్యార్థులు కూడా భయాందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో విద్యార్థులందరికీ వైద్యసిబ్బంది కరోనా టెస్టులు చేశారు. కరోనా సోకిన విద్యార్థులను ఐసోలేషన్ లో ఉంచారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. పాఠశాల విద్యార్థులు కూడా కొన్ని రోజులు అందరితో కలవకుండా కరోనా కట్టడికి కృషి చేయాలని కోరారు.

Read Also: పోలీస్ కమిషనర్ అయితే నాకేంటి.. నా డ్యూటీ నేను చేస్తున్నా

Follow us on:  YoutubeInstagram Google News

 

 

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్