ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అధికార వైసీపీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కండువాలు మార్చే పనిలో ఉన్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నారు. నియోజవకవర్గంలోనే ఆయన అనుచరులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.
టీడీపీలోకి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..?
0
462
Previous article
Next article
Latest Articles
ఏలూరులో ఇంజనీరింగ్ కాలేజీలో భారీ దోపిడీ… రూ.కోటి అపహరణ… థార్ గ్యాంగ్ పనేనా?
ఏలూరు భారీ దోపిడీ జరిగింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఈ దోపిడీ జరిగింది. ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ లో రికార్డ్ అయిన సీసీటీవీలో ఫుటేజ్లో థార్...
- Advertisement -
- Advertisement -


