ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అధికార వైసీపీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కండువాలు మార్చే పనిలో ఉన్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నారు. నియోజవకవర్గంలోనే ఆయన అనుచరులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.
టీడీపీలోకి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..?
0
453
Previous article
Next article
Latest Articles
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 366 పాయింట్ల లాభాల్లో కొనసాగుతుండగా.. నిఫ్టీ 109 పాయింట్ల లాభంతో దూసుకెళ్తుంది. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపకపోతే.. ఇవాళ స్టాక్...
- Advertisement -
- Advertisement -


