గుంటూరు జిల్లా మామిళ్ళపల్లి అంశాన్ని వైసీపీ నేతలు కుల రాజకీయంగా మారుస్తున్నారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. అంబటి మురళి శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల అధికారంలో వైసీపీ నాయకులు ఏం చేశారని ధూళిపాళ్ల ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలపై దాడులు చేయడమే వైసీపీ పాలనా విధానమా? అని నిలదీశారు. బోండా ఉమా కారుపై చేసిందెవరు? తోట చంద్రయ్యను చంపింది ఎవరు? అని నరేంద్ర నిలదీశారు. సంఘం డెయిరీకి తాను కాపలాదారు మాత్రమే అని, డెయిరీలో అన్ని పార్టీల వారు ఉన్నారని ధూళిపాళ్ల వివరించారు. టీడీపీ ఎప్పుడూ సిద్ధాంతపరమైన పోరాటాలు మాత్రమే చేస్తుందని ఆయన చెప్పారు.
మామిళ్ళపల్లి అంశాన్ని వైసీపీ నేతలు కుల రాజకీయంగా మారుస్తున్నారు- ధూళిపాళ్ల
0
23
Previous article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


