గుంటూరు జిల్లా మామిళ్ళపల్లి అంశాన్ని వైసీపీ నేతలు కుల రాజకీయంగా మారుస్తున్నారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. అంబటి మురళి శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల అధికారంలో వైసీపీ నాయకులు ఏం చేశారని ధూళిపాళ్ల ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలపై దాడులు చేయడమే వైసీపీ పాలనా విధానమా? అని నిలదీశారు. బోండా ఉమా కారుపై చేసిందెవరు? తోట చంద్రయ్యను చంపింది ఎవరు? అని నరేంద్ర నిలదీశారు. సంఘం డెయిరీకి తాను కాపలాదారు మాత్రమే అని, డెయిరీలో అన్ని పార్టీల వారు ఉన్నారని ధూళిపాళ్ల వివరించారు. టీడీపీ ఎప్పుడూ సిద్ధాంతపరమైన పోరాటాలు మాత్రమే చేస్తుందని ఆయన చెప్పారు.
మామిళ్ళపల్లి అంశాన్ని వైసీపీ నేతలు కుల రాజకీయంగా మారుస్తున్నారు- ధూళిపాళ్ల
0
13
Previous article
Latest Articles
కాంగ్రెస్లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


