33.8 C
Hyderabad
Tuesday, May 13, 2025
spot_img

శ్రీకాకుళంలో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు గెలుపు

Narthu Ramarao |పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయ దుందుభి మోగించారు. ఆయనకు 632 ఓట్లు రాగా.. ఇండిపెండెంట్ అభ్యర్థికి 108 ఓట్లు వచ్చాయి. మరోవైపు కర్నూలులోనూ వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన 359 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరికాసేపట్లో తుది ఫలితం రానుంది.

Read Also: అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్న మంత్రి బుగ్గన

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్