ఆంధ్రప్రదేశ్లో నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తున్నారని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి అన్నారు. పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులను ఖండించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ ప్రజాసమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే.. అక్రమకేసులు పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ను ఎదుర్కొనే దమ్ములేక కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఫైర్
0
174
Previous article
Latest Articles
నావికాదళంలో చేరిన యుద్ధనౌక INS మహేంద్రగిరి
విశాఖపట్నంలో భారత నౌకాదళ శక్తిని మరింత బలోపేతం చేస్తూ అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి తూర్పు నావికాదళంలో చేరింది. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఎన్-14ఏ జెట్టీ వద్ద జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ...
- Advertisement -
- Advertisement -


