పల్నాడు జిల్లా దాచెపల్లి, గురజాల, సత్తెనపల్లిలో సిట్ అధికారులు పర్యటిస్తున్నారు. సిట్ డిఎస్పీ రామ్మూర్తి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లోని రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. కారంపూడి మండలంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై అక్కడి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలను తెలుసు కుంది సిట్ బృందం. టీడీపీ-వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై సిట్ బృందం ఆరా తీస్తోంది. ఇప్పటికే మాచర్లలో 200 మందిని గురజాల నియోజకవర్గంలో పలువురిని అదుపులోకి తీసుకుని విచారి స్తున్నారు. దాచెపల్లి, గురజాల, సత్తెనపల్లిలో సిట్ అధికారులు పర్యటించనున్నారు.
మాచర్లలో సిట్ అధికారుల బృందం పర్యటన
0
255
Previous article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


