అనంతపురం జిల్లా రాయదుర్గం సెగ్మెంట్లో ఎన్నికల నియామవళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉన్నందున గుంపులుగా ఉండకూడదని అన్నారు. విజయోత్సవ ర్యాలీలను నిషేధించామన్నారు. టపాసులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. కౌంటింగ్ అనంతరం గెలిచిన అభ్యర్థులు క్రాకర్స్ కాల్చడం, ర్యాలీలు చేయడం నిషేధం అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో వెయ్యి 585 బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని డీఎస్పీ కోరారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు- రాయదుర్గం డీఎస్పీ
0
214
Latest Articles
రేపు SRH వర్సెస్ RCB మ్యాచ్.. జోరుగా బ్లాక్ మార్కెట్ దందా
రేపు ఐపీఎల్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. SRH వర్సెస్ RCB మ్యాచ్కు సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో ఇదే ఆఖరి మ్యాచ్. హై ఇంటెన్సిటీ మ్యాచ్ కావడంతో చూసేందుకు క్రికెట్...
- Advertisement -
- Advertisement -


