అనంతపురం జిల్లా రాయదుర్గం సెగ్మెంట్లో ఎన్నికల నియామవళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉన్నందున గుంపులుగా ఉండకూడదని అన్నారు. విజయోత్సవ ర్యాలీలను నిషేధించామన్నారు. టపాసులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. కౌంటింగ్ అనంతరం గెలిచిన అభ్యర్థులు క్రాకర్స్ కాల్చడం, ర్యాలీలు చేయడం నిషేధం అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో వెయ్యి 585 బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని డీఎస్పీ కోరారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు- రాయదుర్గం డీఎస్పీ
0
225
Latest Articles
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -
- Advertisement -


