కాకినాడ జిల్లా కొండెవరం గ్రామస్తులు రోడ్డుపై ధర్నాకు దిగారు. నిన్నటి నుంచి పడిగాపులు కాచినా … వైసీపీ నాయకులు తమకు డబ్బులు ఇవ్వడంలేదని ఆందోళనకు దిగారు. స్థానిక వైసీపీ నాయ కుడు కొంతమందికి మాత్రమే డబ్బులు ఇచ్చి 100 కుటుంబాలకు పైన ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ డబ్బులు నొక్కేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
కాకినాడ జిల్లా కొండెవరంలో రోడ్డెక్కిన గ్రామస్తులు
0
257
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


