హైదరాబాద్లో నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్లో దారుణం జరిగింది. అడ్వకేట్ మొహినుద్దీన్ను కారుతో ఢీకొట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన మొహినుద్దీన్.. తన కారు వద్దకు వెళ్లి డోర్ తీస్తుండగా వెనుక నుంచి మరో కారులో దుండగులు వేగంగా వచ్చి ఆయనను ఢీకొట్టి పారిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే లాయర్ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మొహినుద్దీన్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కారు ఢీకొట్టిన వెంటనే దుండగులు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
మాసబ్ట్యాంక్లో దారుణం.. లాయర్ను ఢీకొట్టిన కారు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
0
19
Previous article
Next article
Latest Articles
కాంగ్రెస్లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


